Monday, September 28, 2015

ఇప్పుడు మేము మాఅయుధాల లక్ష్యాన్ని సమూలంగా మార్చేసాం.
ముందస్తుగా రాజధాని నిర్మాణంపేరుతో
పచ్చని పంట పొలాలపై దృష్టి సారించాము.
వ్యవసాయం దండగన్న గత పాలనలో అన్న
 మాటనుకూడా మరిచిపోయిమళ్ళీ
 నన్నెకున్న మీకందరికీ సస్య శ్యామలమనుకుంటున్న పొలాలలన్నింటినీ స్మశానం దిశగా తరలించి
నా తఢాకా చూపిద్దామని ప్రయత్నించి సఫలమయ్యాను.

మనదేశంలో సాకేతికత పెద్దఫీట వేయాలనుకుని మీరంటుంటే
పాతపరిచయాలను పునరుద్ధరించుకుంటూ సింగపూరు వాళ్ళకు
వేల కోట్ల ప్రాజెక్టులనిచ్చి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటాను.
ఒడుదుడుకుల్లో కూడా అక్కడి నా ఆస్తులను సం రక్షించిన ప్రభువులకు
ధన్యవాదాలు తెలిపేందుకే ఈ ప్రక్రియ చేపట్టాను.

No comments:

Post a Comment